సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన జనసేన నాయకులు
Published on 08 Apr 2026, 11:22 PM 26
JH-86565
జనహితం న్యూస్, టీ నర్సాపురం: పోలవరం నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ చిర్రిబాలరాజు ఆదేశాల మేరకు టి నర్సాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు గారి ఆధ్వర్యంలో టి. నర్సాపురం గ్రామంలో ని కర్రి అనంత లక్ష్మి అక్షరాల 25,6,55 రూపాయల CMRF చెక్కను టి నర్సాపురం జనసేన గ్రామ కమిటీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అంద చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలేటి సత్తిబాబు గారు, పల్లగాని పోతురాజు గారు, పబ్బు జయరాజు గారు, కన్నం సర్వేశ్వరావు గారు, జరబలా హరి ప్రసాద్ గారు భూక్యా వేణు గారు, బైగాని చందు గారు పాల్గొన్నారు.
