హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు JH-20933

జనహితం న్యూస్ జుక్కల్ : ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దోస్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నరేంద్ర ఆచార్య మహారాజు గారి ఆశీస్సులు స్వీకరించారు,

ఈ సందర్భంగా సంస్థానంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు, అనంతరం జుక్కల్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోపాల్ మహారాజ్ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.


ఈ కార్యక్రమాలలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Click to join Whatsapp channel
Janahitham News
నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్