ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడిపోయి ప్రాణాలు మలోత్ ప్రణయశ్రీ కుటుంబాని అని విధాలా ఆదుకుంటామని భరోస
Published on 03 Apr 2026, 11:33 PM 87
JH-13516
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ (ఆర్) మండలం, టి. మండాపూర్ తండాలో ఇటీవల మరణించిన చిన్నారి మలోత్ ప్రణయశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ వెంటనే ఆ కుటుంబానికి ఫోన్ చేసి, ఈ ఆపద సమయంలో తాను ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
