హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సు JH-89362

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సును క్యాన్సర్ కు సంబంధించిన బస్సును తేవడం జరిగింది. ఈ యొక్క బస్సు ప్రారంభం గవర్నర్ గారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో MP రఘునందన్ రావు, అదక్షతనలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Click to join Whatsapp channel
Janahitham News
CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సు
CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌