వివాహంలో హాజరైన మాజీ ఎంపిటిసి
Published on 12 Apr 2026, 09:56 PM 38
JH-52121
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాజీ కార్పొరేటర్ శ్రీరమాదేవి రాజా గౌడ్ యొక్క కూతురు స్నిగ్ధ - రోహిత్ గౌడ్ ల వివాహం ఎస్ఎంబి గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలి కూతురు వివాహానికి పెద్దపట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి (మాజీ ఎంపీటీసీ ) బోర్లం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
