సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్
Published on 04 Apr 2026, 05:50 PM 32
JH-12669
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి సోమశంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్ భూనేకల్ జ్యోతి ప్రకాష్. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినట్లు బాధితుడు తెలిపారు. మాజీ ఎంపీపీ ప్రకాష్, ఉప సర్పంచ్ పండరీగౌడ్, సీనియర్ నాయకులు జంగం బసప్ప, గోవింద్ అఖిల్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పాల్గొన్నారు.
