గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బాన్సువాడలో ఉద్యమానికి సన్నాహాలు
Published on 17 Apr 2026, 11:57 PM 6
JH-48067
జనహితం న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈనెల 27వ తేదీన జరగనున్న గో సంరక్షణ, గోవును జాతీయ జంతువు గుర్తించాలని, గో వధ నిరోధ చట్టాలు తేవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి గాను బాన్సువాడ సబ్ కలెక్టర్ కలసి ముందస్తు పర్మిషన్ కొరకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గోమాత భక్తులు గోమాత యువ సేవకులు మంగమ్మగారి సునీల్ రావు, సిద్దు, నరేష్, రాజు, అనిల్ పాల్గొన్నారు.
