తిరుమలలో స్వామివారి దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు
Published on 14 Apr 2026, 05:51 PM 63
JH-80867
జనహితం న్యూస్, కామారెడ్డి: తిరుమలలో స్వామివారి దర్శించుకున్న కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రాష్ట్ర శ్రేయస్సుకోసం ప్రత్యేక పూజలు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేసుకున్న ఆయన, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం పూజలు చేసినట్లు తెలిపారు.
