హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
వైయస్సార్సీపి సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు JH-70007

జనహితం న్యూస్, ఏలూరు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త కొప్పుల గురుమూర్తి గారు కాలు విరగడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ మన కుటుంబ సభ్యులే అని, వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలబడటం మన బాధ్యత అని తెలిపారు. గురుమూర్తి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాముడు, షేక్ అమిర్ వల్లి, గంగిరెడ్ల సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, వేముల వెంకటేశ్వరరావు, కొప్పుల మహేష్, మొహమాటం మంగరాజు, గోపిని రాము తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
వైయస్సార్సీపి సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
వైయస్సార్సీపి సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్