హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మరణించిన కుటుంబాలను పరామర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి JH-30738

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రభులింగం మాతృమూర్తి అనారోగ్యంతో మరణించగా, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం కొల్చారం మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన ప్రవీణ్ మృతదేహానికి కూడా ఆవుల రాజిరెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Click to join Whatsapp channel
Janahitham News
మరణించిన కుటుంబాలను పరామర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి
మరణించిన కుటుంబాలను పరామర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌